MLA Kolla Lalitha Kumari: విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి RTVతో ఎక్స్ క్లూజివ్గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు తమకు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటామన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తామన్నారు.
Also Read: నిర్మానుషంగా వైసీపీ సోషల్ మీడియా.. అజ్ఞాతంలో సజ్జల భార్గవ రెడ్డి.!
తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ కింది వీడియో చూడండి.