Hanumakonda : హనుమకొండ జిల్లా భీమారంలో పండగపూట విషాదం నెలకొంది. శివానీ జూనియర్ కాలేజ్ లో విద్యార్థిని బలవన్మరణం చెందింది. మృతురాలు శాయంపేట మండలం కనపర్తి గ్రామానికి చెందిన సాహిత్య (16) గా గుర్తించారు. శివానీ కాలేజ్ లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సాహిత్య కాలేజ్ బిల్డింగ్ పై నుండి దూకినట్లు కాలేజ్ యాజమాన్యం చెబుతుంది.
పూర్తిగా చదవండి..Crime News: హనుమకొండ జిల్లాలో దారుణం.. విద్యార్థిని సూసైడ్
హనుమకొండ జిల్లా భీమారంలో దారుణం చోటుచేసుకుంది. శివానీ జూనియర్ కాలేజ్ లో విద్యార్థిని బలవన్మరణం చెందింది. మృతురాలు శాయంపేట మండలం కనపర్తి గ్రామానికి చెందిన సాహిత్య (16)గా గుర్తించారు. కాలేజ్ బిల్డింగ్ పై నుండి దూకినట్లు కాలేజ్ యాజమాన్యం చెబుతుంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Translate this News: