Hyderabad: కేబుల్ బ్రిడ్జ్ పై ఇలా చేస్తే రూ.1000 ఫైన్ హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై వాహనం నిలిపితే రూ.1000 ఫైన్ వేస్తామని పోలీసులు తెలిపారు. బ్రిడ్జ్ పై కేక్ కటింగ్స్ కూడా బ్యాన్ చేసినట్లు తెలిపారు. బ్రిడ్జ్ పై ఫొటోలు దిగేందుకు వాహనాలు ఆపడం కారణంగా ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. By Jyoshna Sappogula 09 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి #hyderabad-cable-bridge మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి