Hyderabad: కేబుల్ బ్రిడ్జ్ పై ఇలా చేస్తే రూ.1000 ఫైన్

హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై వాహనం నిలిపితే రూ.1000 ఫైన్ వేస్తామని పోలీసులు తెలిపారు. బ్రిడ్జ్ పై కేక్ కటింగ్స్ కూడా బ్యాన్ చేసినట్లు తెలిపారు. బ్రిడ్జ్ పై ఫొటోలు దిగేందుకు వాహనాలు ఆపడం కారణంగా ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

New Update
Hyderabad: కేబుల్ బ్రిడ్జ్ పై ఇలా చేస్తే రూ.1000 ఫైన్
Advertisment
తాజా కథనాలు