New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/babu-5.jpg)
Rushikonda: రుషికొండ నిర్మాణాలు కూల్చేయండి అంటూ కేంద్రానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి EAS శర్మ లేఖ రాశారు. రుషికొండ నిర్మాణాలు వెంటనే కూల్చేయాలని.. రుషికొండలో CRZ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారాని కమిటీ ఇప్పటికే తేల్చిందన్నారు. పరిహారాన్ని అధికారుల దగ్గరి నుంచి రాబట్టాలన్నారు. కేరళలో నిర్మాణాలపై సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చిందని స్పష్టం చేశారు. కాగా, శర్మ లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
తాజా కథనాలు
 Follow Us
 Follow Us