Purandeswari: రామోజీరావు చిత్రపటానికి పురంధేశ్వరి నివాళులు..!

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావు చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు నివాళులు అర్పించారు. అనంతరం రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు.

New Update
Purandeswari: రామోజీరావు చిత్రపటానికి పురంధేశ్వరి నివాళులు..!
Advertisment
తాజా కథనాలు