New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/bjp-1.jpg)
తాజా కథనాలు
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావు చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు నివాళులు అర్పించారు. అనంతరం రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు.