పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఒక్క మెజారిటీతో గెలిచి చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. దానికి తోడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా మారడంతో చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ గా ఎదిగారు.
పూర్తిగా చదవండి..12 రోజుల్లో రూ.1225 కోట్లు పెరిగిన చంద్రబాబు ఆస్తి విలువ!
హెరిటేజ్ ఆస్తుల విలువ గత 12రోజుల్లో రూ1225 కోట్లకు కోట్లకు పైగా పెరిగింది.జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ రూ.424 వద్ద ట్రేడవుతుండగా, ఇప్పుడు ఒక్కో షేరు రూ.660 వద్ద ట్రేడవుతోంది.దీంతో ఈ భారీ మొత్తంలో వీటి విలువ పెరిగింది.
Translate this News: