జమ్మూకశ్మీర్లోని కుల్గామ్లో 25ఏళ్ల ఆర్మీ జవాను అదృశ్యమయ్యాడు. జవాన్ కిడ్నాప్ కు గురైనట్లుగా తెలుస్తోంది. అతని వాహనం నుంచి కిడ్నాప్ చేశారంటూ అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్మీ, పోలీసులు జవాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పూర్తిగా చదవండి..కుల్గాంలో ఆర్మీ జవాన్ అదృశ్యం.. కారులో రక్తం.. అసలు ఏం జరిగినట్టు..?
కుల్గాంలో సైనికుడు అదృశ్యమయ్యాడు. లడఖ్ లో విధులు నిర్వహిస్తున్న జవాన్...సెలవులపై కుల్గాంలో ఉన్న తన ఇంటికి వచ్చారు. వ్యక్తిగత పనుల కోసం తన కారులో బయటకు వెళ్లారు. తిరిగి రాలేదు. శనివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Translate this News: