Pinnelli: EVM ధ్వంసం కేసు.. హైకోర్టులో పిన్నెల్లికి తాత్కాలిక ఊరట..!

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో తాత్కాలిక ఊరట దక్కింది.ఈ నెల 20వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ పొడిగించింది. గతంలో ఉన్న షరతులు అమలులో ఉంటాయని హైకోర్టు పేర్కొంది.

Pinnelli: EVM ధ్వంసం కేసు.. హైకోర్టులో పిన్నెల్లికి తాత్కాలిక ఊరట..!
New Update

Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో తాత్కాలిక ఊరట దక్కింది. పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో EVM ధ్వంసం సహా మరో నాలుగు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 20వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ పొడిగించింది. గతంలో ఉన్న షరతులు అమలులో ఉంటాయని హైకోర్టు పేర్కొంది.

#pinnelli-ramakrishna-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe