Pinnelli: EVM ధ్వంసం కేసు.. హైకోర్టులో పిన్నెల్లికి తాత్కాలిక ఊరట..! మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో తాత్కాలిక ఊరట దక్కింది.ఈ నెల 20వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ పొడిగించింది. గతంలో ఉన్న షరతులు అమలులో ఉంటాయని హైకోర్టు పేర్కొంది. By Jyoshna Sappogula 13 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో తాత్కాలిక ఊరట దక్కింది. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో EVM ధ్వంసం సహా మరో నాలుగు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 20వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ పొడిగించింది. గతంలో ఉన్న షరతులు అమలులో ఉంటాయని హైకోర్టు పేర్కొంది. #pinnelli-ramakrishna-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి