New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/pinnelli-1.jpg)
Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో తాత్కాలిక ఊరట దక్కింది. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో EVM ధ్వంసం సహా మరో నాలుగు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 20వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ పొడిగించింది. గతంలో ఉన్న షరతులు అమలులో ఉంటాయని హైకోర్టు పేర్కొంది.
తాజా కథనాలు