India Post Scam: మోసగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త కొత్త పద్ధతులను కనుగొంటున్నారు. ఈ క్రమంలోనే స్కామర్లు మరోసారి కొత్త పద్ధతిని మొదలుపెట్టారు. ఇందులో మోసగాళ్లు ఎస్ ఎంఎస్ లు పంపుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇందులో, వినియోగదారులు తమ చిరునామాను అప్డేట్ చేయాల్సిందిగా కోరతారు. దీని తరువాత, వినియోగదారుల డేటా మొత్తం స్కామర్లు దోచేస్తారు. ఇలాంటి మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పీఐబీ వినియోగదారులను కూడా కోరింది.
పూర్తిగా చదవండి..India Post Scam: ఈ లింక్ ఓపెన్ చేస్తే ఖాతాలోని సొమ్ము ఖతం!
ఇండియా పోస్ట్ పేరుతో వచ్చే మెసేజ్ క్లిక్ చేసే ముందు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి. స్కామర్లు తమ వద్దకు ఓ పార్శిల్ వచ్చిందని, అది తప్పుడు అడ్రస్ తో ఉంది, కావున వెంటనే అడ్రస్ అప్డేట్ చేయాలి అని కోరుతూ మీ డేటా మొత్తం దోచేస్తారు.
Translate this News: