కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) మొదటి నెలలో దేశంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు(Passenger Vehicle Sales) తగ్గాయి. ఏప్రిల్లో 3.38 లక్షల యూనిట్ల వాహనాలు అమ్మకాలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల కారణంగా డిమాండ్ తగ్గడంతో అమ్మకాలు కూడా దెబ్బతిన్నాయి. ప్యాసింజర్ వాహనాల హోల్సేల్ అమ్మకాలు(Passanger Vehicle Sales) ఏప్రిల్లో 1.77 శాతం పెరిగి 3,38,341 యూనిట్లకు చేరుకోగా, గత ఏడాది ఇదే నెలలో 3,32,468 యూనిట్లుగా ఉన్నాయి. ఈ కాలంలో మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్, టాటా మోటార్స్ దేశీయ హోల్సేల్ అమ్మకాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది.
పూర్తిగా చదవండి..Passenger Vehicle Sales: కార్ల అమ్మకాలు తగ్గాయి.. టూవీలర్ అమ్మకాలు పెరిగాయి
ఈ ఏప్రిల్ నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు తగ్గాయి. అదే సమయంలో టూవీలర్ అమ్మకాలు పెరిగాయి. ఎన్నికల కారణంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో తగ్గుదల కనిపించినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వాహనాల అమ్మకాల లెక్కలు ఈ ఆర్టికల్ లో చూడొచ్చు
Translate this News: