Droupadi Murmu: ఇరుముడితో శబరిమల మెట్లెక్కిన రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము.. ఫొటోలు చూశారా?

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఇరుముడితో శబరిమల మెట్లెక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు