మన్మోహన్ సింగ్ గురించి మీకు తెలియని విషయాలు ఇవే!

ఇప్పటివరకు దేశంలో నలుగురు టాప్ బ్యూరోక్రాట్‌లు ఆర్థిక మంత్రులగా పని చేశారు. వారిలో HM పటేల్, CD దేశ్‌ముఖ్, యశ్వంత్ సిన్హా , మన్మోహన్ సింగ్ ఉన్నారు. నిజానికి 1962లోనే నాడు ప్రధానిగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ, మన్మోహన్ సింగ్‌కు ప్రభుత్వంలో స్థానం కల్పించాలని చూశారు. అయితే అమృత్‌సర్‌లోని కాలేజీలో బోధించడానికి మన్మోహన్‌ మొగ్గు చూపారు. విద్యార్థులకు నాలెడ్జ్ ఇవ్వడమే తన లక్ష్యమని భావించిన మన్మోహన్‌ నెహ్రూ ఆఫర్‌ను తిరస్కరించారు.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు