MLA Murali Mohan: చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాణిపాకం ఆలయ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారన్నారు. రానున్న 50-80 ఏళ్ళ దూర దృష్టితో త్వరలోనే కాణిపాకం ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం తీర్చిదిద్దుతామన్నారు.
పూర్తిగా చదవండి..AP: చంద్రబాబు ఈ విషయంపై స్పష్టంగా ఉన్నారు: ఎమ్మెల్యే మురళీమోహన్
చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారన్నారు ఎమ్మెల్యే మురళీమోహన్. రానున్న 50-80 ఏళ్ళ దూర దృష్టితో త్వరలోనే కాణిపాకం ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం తీర్చిదిద్దుతామన్నారు.
Translate this News: