MLA KTR: కాంగ్రెస్‌ పాలనలో కీలక సమాచారం మాయమవుతోంది.. సీఎస్‌ కు కేటీఆర్ లేఖ

TG: కాంగ్రెస్‌ పాలనలో వెబ్‌సైట్లలో కీలక సమాచారం మాయమవుతోందని ఆరోపిస్తూ సీఎస్‌ శాంతి కుమారికి మాజీ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. ఉద్దేశపూర్వకంగా డిజిటల్‌ విధ్వంసం జరుగుతుందని విమర్శించారు. కేసీఆర్‌ హయాంలోని వేలాది ఫొటోలు, వీడియోలు తొలగించారని ఫైర్ అయ్యారు.

MLA KTR : రైతుభరోసా ఊసే లేదు.. కేటీఆర్ విమర్శలు
New Update

MLA KTR: ట్విట్టర్ 'X’ వేదికగా సీఎస్‌ శాంతి కుమారికి మాజీ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. అధికారిక వెబ్‌సైట్‌లలో డిజిటల్‌ విధ్వంసం జరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలనలో వెబ్‌సైట్లలో కీలక సమాచారం మాయమవుతోందని అన్నారు. ఉద్దేశపూర్వకంగా డిజిటల్‌ విధ్వంసం జరుగుతుందని విమర్శించారు. కేసీఆర్‌ హయాంలోని వేలాది ఫొటోలు, వీడియోలు తొలగించారని ఫైర్ అయ్యారు.

#ktr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe