MLA Chintamaneni: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గుబ్బల మంగమ్మ గుడి వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు హల్చల్ చేశారు. తెలంగాణకు చెందిన వ్యక్తులను చితకబాదారు. గుబ్బల మంగమ్మ గుడికి మొక్కులు చెల్లించుకోవడానికి తెలంగాణాకు చెందిన గాండ్లగూడెం, అచ్చుతాపురం గ్రామాలకు చెందిన పలువురు గ్రామస్తులు అక్కడికి వచ్చారు. అయితే, దర్శనానంతరం అక్కడే విందు ఏర్పాటు చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..AP: ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు హల్చల్ .. తెలంగాణ వ్యక్తులపై దాడి..!
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు హల్చల్ చేశారు. తెలంగాణకు చెందిన వ్యక్తులు గుబ్బల మంగమ్మ గుడి దర్శనానంతరం అక్కడే విందు ఏర్పాటు చేసుకున్నారు. అదే ప్రాంతంలో విందు కార్యక్రమంలో ఉన్న దెందులూరు ఎమ్మెల్యే అనుచరులు మద్యం మత్తులో వారిని చితకబాదారు.
Translate this News: