Crime News: మైనర్ బాలికపై యజమాని అత్యాచారం.. ఆ బాలిక ఏం చేసిందంటే?

చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటుచేసుకుంది. తల్లితో కలిసి ఇటుకుల బట్టి కూలి పనికి వెళ్ళిన మైనర్ బాలికపై బట్టి యజమాని గణేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో మనస్థాపం చెందిన మైనర్ బాలిక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Crime News : ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ప్రేమికులు.. చివరికి ప్రియుడిని బంధించి..
New Update

Crime News: చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటుచేసుకుంది. తల్లితో కలిసి ఇటుకుల బట్టి కూలి పనికి వెళ్లిన మైనర్ బాలికపై బట్టి యజమాని గణేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి లక్ష్మీ దేవమ్మ తన బిడ్డ కనపడకపోవడంతో చుట్టుపక్కల వెతుకుతుండగా ఆ మైనర్ బాలిక కేకలు వేసింది. గణేష్ వెంటనే పారిపోయాడు.

Also Read: నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు.. వైసీపీలోకి పోతిన మహేష్‌..!

అత్యాచారానికి గురైన బాలిక మనస్థాపం చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

#minor-girl-raped
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe