ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన కోమటిరెడ్డి, పొన్నం

నల్లగొండ బస్ స్టాండ్ లో నూతన బస్సులను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం బస్ స్టాండ్ నుంచి జ్యోతిరావు పూలే భవన్ వరకు ఆ బస్సులో ప్రయాణించారు.

ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన కోమటిరెడ్డి, పొన్నం
New Update
#ponnam-prabhakar #komatireddy-venkatreddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి