AP: జనసైనికుడి కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేత..! పశ్చిమ గోదావరి జిల్లాలో మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి మంత్రి కందుల దుర్గేష్ రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేశారు. మృతుడు గౌతమ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి దుర్గేష్ ధైర్యం చెప్పారు. అన్నవరప్పాడు గ్రామానికి చెందిన సాపిరెడ్డి గౌతం ఇటీవల ప్రమాదవశాత్తు చనిపోయాడు. By Jyoshna Sappogula 20 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి #kandula-durgesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి