AP: జనసైనికుడి కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేత..!

పశ్చిమ గోదావరి జిల్లాలో మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి మంత్రి కందుల దుర్గేష్ రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేశారు. మృతుడు గౌతమ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి దుర్గేష్ ధైర్యం చెప్పారు. అన్నవరప్పాడు గ్రామానికి చెందిన సాపిరెడ్డి గౌతం ఇటీవల ప్రమాదవశాత్తు చనిపోయాడు.

New Update
AP:  జనసైనికుడి కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేత..!

Advertisment
తాజా కథనాలు