New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/dola.jpg)
Dola Sree Bala Veeranjaneya Swamy: ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ వైద్యశాలను మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యశాలలో ఉన్న వసతులను పరిశీలించారు. సమస్యలు ఏమైన ఉన్నాయా అంటు రోగులను అడిగి తెలుసుకున్నారు మంత్రి బాల వీరాంజనేయస్వామి. రోగులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూడాలని డాక్టర్లకు సూచించారు. మెరుగైన వైద్యం కోసం కావాల్సిన సహకారం అందిస్తామని చెప్పారు.
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
సంబంధిత కథనాలు
Advertisment
Advertisment
తాజా కథనాలు