Minister Dharmana: వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భూములు ఆక్రమించేందుకు కొంతమంది కడప నుంచి శ్రీకాకుళం వచ్చి.. పావులు కదుపుతున్నారని పరోక్షంగా విమర్శలు చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు ఈ జిల్లా భూములను, ఆస్తులను తీసుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే.. చివరకు బయట ప్రాంతాల వారి చేతుల్లోకి మన భూములు వెళ్లి పోతాయని జిల్లా ప్రజలకు హెచ్చరించారు.
పూర్తిగా చదవండి..Dharmana: వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన షాకింగ్ కామెంట్స్..!
వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన పరోక్ష విమర్శలు చేశారు. కడప నుంచి శ్రీకాకుళం వచ్చి.. భూములు ఆక్రమించేందుకు పావులు కదుపుతున్నారని మండిపడ్డారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు ఈ జిల్లా భూములను, ఆస్తులను తీసుకోవడమేంటని ప్రశ్నించారు.
Translate this News: