SSC: టెన్త్ ఫలితాల్లో టాప్ ర్యాంక్.. రికార్డు సృష్టించిన మనస్వి..!

పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగసాయి మనస్వి రికార్డు సృష్టించింది. మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి రాష్ట్రంలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది. ఒక్క సెకండ్‌ లాంగ్వేజ్ (హిందీ) మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరు మార్కులు సాధించింది.

New Update
SSC: టెన్త్ ఫలితాల్లో టాప్ ర్యాంక్..  రికార్డు సృష్టించిన మనస్వి..!

AP SSC:  ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగసాయి మనస్వి టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది. 2024 ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది. ఒక్క సెకండ్‌ లాంగ్వేజ్ (హిందీ) మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. హిందీ సబ్జెక్ట్‌లో వందకు 99 మార్కులు వచ్చాయి.

Also Read: అనపర్తిలో బిగ్‌ ట్విస్ట్‌.. బీజేపీలోకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

ఈ మేరకు మనస్వి ఈ ఏడాది (2024) పదో తరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించినట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. బాలురు 84.02 శాతం, బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత పొందారు. బాలురు కంటే బాలికలు 4.98 శాతం అధికంగా పాస్‌ పర్సెంటైల్‌ సాధించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు