Lakshmi Parvathi: అతడి చేతకానితనం వల్లే పార్టీ కనుమరుగవుతుంది..లక్ష్మీపార్వతి హాట్ కామెంట్స్

చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి. రాష్ట్రంలోని ముసలి వాళ్ళ ఉసురు చంద్రబాబుకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. నాలుగున్నర సంవత్సరాలుగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ జరుగుతుంటే..ఇప్పుడు చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు.

New Update
Lakshmi Parvathi: అతడి చేతకానితనం వల్లే పార్టీ కనుమరుగవుతుంది..లక్ష్మీపార్వతి హాట్ కామెంట్స్

Lakshmi Parvathi: చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి. రాష్ట్రంలోని ముసలి వాళ్ళ ఉసురు చంద్రబాబుకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. నాలుగున్నర సంవత్సరాలుగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ జరుగుతుంటే..ఇప్పుడు చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు.

Also Read: టీడీపీ, జనసేన కూటమిలో కుంపట్లు.. టికెట్ల కేటాయింపుపై రచ్చ రచ్చ..!

కూటమి గెలుస్తుందంటూ చంద్రబాబు పగటి కలలు కంటున్నాడని దుయ్యబట్టారు. జగన్ ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాడని ఈ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తారన్నారు. లోకేష్ చేతకానితనం వల్లే పార్టీ కనుమరుగవుతుందని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు