KTR: మాజీ మంత్రి కేటీఆర్ మానవత్వం చాటుకున్నారు. ఆక్సిడెంట్కు గురైన వ్యక్తిని తన ఎస్కార్ట్ కారులో ఆస్పత్రికి తరలించారు. వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య (55) అనే వ్యక్తి ఆక్సిడెంట్కు గురై రోడ్డుపై కిందపడి ఉన్నాడు. అటుగా వెళ్తున్న కేటీఆర్ అతన్ని చూసి తన కాన్వాయ్లోని ఎస్కార్ట్ కారులో అత్యవసర చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించాడు.
పూర్తిగా చదవండి..KTR: మానవత్వం చాటిన కేటీఆర్..!
కేటీఆర్ మానవత్వం చాటుకున్నారు. ఆక్సిడెంట్కు గురైన వ్యక్తిని తన ఎస్కార్ట్ కారులో ఆస్పత్రికి తరలించారు. వరంగల్ లో అంజయ్య (55) అనే వ్యక్తి ఆక్సిడెంట్కు గురై రోడ్డుపై కిందపడి ఉన్నాడు. కేటీఆర్ అతన్ని చూసి తన ఎస్కార్ట్ కారులో చికిత్స కోసం స్థానిక ఎంజిఎం ఆసుపత్రికి తరలించాడు.
Translate this News: