Telangana Elections 2023: మా ఆయనను పల్లెత్తుమాటన్నా ఊరుకునేది లేదు..కోమటిరెట్టి వెంకట్ రెడ్డి సతీమణి సంచలన వ్యాఖ్యలు..!! కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల మనిషి అని..అవకాశం వస్తే ఖచ్చితంగా సీఎం అవుతారన్నారు ఆయన సతీమణి సబితా. వెంకట్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. పదేళ్ల నుంచి పార్టీని కాపాడేందుకు ఎన్నో కష్టాలు పడ్డారని...ఇప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారని అన్నారు. By Bhoomi 19 Nov 2023 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి మా ఆయనను పల్లెత్తుమాటన్నా ఊరుకునేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సబితా వెంకట్ రెడ్డి. అవకాశం వస్తే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతారన్నారు. 10ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు ఎన్నో కష్టాలు పడ్డారని తెలిపారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ..పార్టీని గెలిపించుకునేందుకు శ్రమిస్తున్నారని వ్యాఖ్యానించారు. నా భర్త..ఒక ఫైటర్ అని...ఆయన్ను ఒక్క మాట అన్నా కూడా ఊరుకునేదిలేదంటూ వార్నింగ్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి పూర్తి ఇంటర్వ్యూ వీడియోను చూడండి. " width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"> ఇది కూడా చదవండి: దటీజ్ బండి సంజయ్..రంగస్థలం స్టోరీతో దుమ్ముదులిపాడుగా..వైరల్ వీడియో..!! #telangana-elections-2023 #komatireddy-venkatreddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి