Kollu Ravindra: కలెక్టరేట్ లో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష.. పెండింగ్ పనులపై అరా..!

మచిలీపట్నం నియోజకవర్గ సమస్యలపై సమీక్ష నిర్వహించారు మంత్రి కొల్లు రవీంద్ర. వివిధ శాఖల్లో పెండింగ్ పనులపై అరా తీశారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

New Update
Kollu Ravindra: కలెక్టరేట్ లో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష.. పెండింగ్ పనులపై అరా..!

Kollu Ravindra: కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో వివిధ అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. మచిలీపట్నం నియోజకవర్గ సమస్యలపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, డీఆర్ఓ చంద్రశేఖర్, ఆర్డీఓ వాణి సమీక్షకు హాజరైయ్యారు.

Also Read: పార్టీ మార్పుపై బుట్టా రేణుక సంచలన వ్యాఖ్యలు..!

గత ఐదేళ్లుగా కాలువల్లో సిల్టు తొలగించకపోవడంపై ఇరిగేషన్ అధికారులపై మంత్రి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ శాఖల్లో పెండింగ్ పనులపై అరా తీశారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisment
తాజా కథనాలు