Kollu Ravindra Comments On YCP: మచిలీపట్నం టీడీపీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఎన్నికల్లో ధర్మమే గెలిచిందన్నారు. వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ప్రజలు టీడీపీకి పట్టం కట్టారన్నారు. ఈ దెబ్బతో వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. వైసీపీ అరాచకాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.
పూర్తిగా చదవండి..[vuukle]