BJP: ఏపీ బీజేపీలో మరోసారి అంతర్గత విభేదాలు.. సమావేశానికి ముగ్గురు సీనియర్లు డుమ్మా..! ఏపీ బీజేపీలో మరోసారి అంతర్గత విభేదాలు భయటపడ్డాయి. రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశానికి ముగ్గురు బీజేపీ సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి సమావేశానికి హాజరుకానట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 26 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి AP BJP : ఏపీ బీజేపీలో మరోసారి అంతర్గత విబేధాలు భయటపడ్డాయి. రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశానికి ముగ్గురు బీజేపీ సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి సమావేశానికి హాజరుకానట్లు తెలుస్తోంది. పార్టీలో ఎన్నో ఏళ్లగా ఉన్నవారికి కాకుండా వేరే పార్టీల నుండి వచ్చిన వారికి సీట్ కేటాయించడం పట్ల అసంతృప్తి గా ఉన్నట్లు తెలుస్తోంది. Also Read: టీడీపీలో పరిటాల కుటుంబ తీరుపై ఉత్కంఠ..! తమకు కాకుండా భయట ఉన్న వారికీ సీట్లు కేటాయించడం పట్ల ఇప్పటికే బీజేపీ పెద్దలకి లేఖలు రాశారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కీలకమైన ఆఫీస్ బేరర్స్ సమావేశానికి హాజరు కాకపోవడంతో మరోసారి విభేదాలు భయటపడ్డాయి. ఈ సమావేశానికి సత్యకుమార్ కూడా రాలేదని తెలుస్తోంది. #ap-bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి