London: కూతురి పెళ్లిని ఘనంగా జరిపించేందుకు స్వదేశానికి వస్తున్న రైసుద్దీన్ అనే వ్యక్తిని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణమైన ఘటన లండన్ లో చోటుచేసుకుంది. రైసుద్దీన్ హైదరాబాద్ కు ఎప్పుడు వస్తాడా అంటూ ఎదురుచూస్తున్న పెళ్లింట ఈ ఘటనతో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యలు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. రైసుద్దీన్ మృతదేహన్ని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.
పూర్తిగా చదవండి..కొన్ని రోజుల్లో కూతురి పెళ్లి..ఇంతలోనే దారుణం..!
కూతురి పెళ్లిని ఘనంగా జరిపించేందుకు స్వదేశానికి వస్తున్న రైసుద్దీన్ అనే వ్యక్తిని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణమైన ఘటన లండన్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనతో పెళ్లింట కాస్తా విషాదం నెలకొంది. రైసుద్దీన్ మృతదేహన్ని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.

Translate this News: