కేంద్ర ప్రభుత్వం 2017లో జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే నేటికీ చాలా చోట్ల జీఎస్టీ ఎగవేత, నకిలీ బిల్లుల ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. జీఎస్టీ మోసాల్లో ఎక్కువ భాగం ఫేక్ ఇన్వాయిస్ల ద్వారానే జరుగుతున్నాయి. కనుక వినియోగదారులు ఈ నకిలీ జీఎస్టీ బిల్లుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అందుకే ఇప్పుడు ఫేక్ జీఎస్టీ బిల్లులను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..GST:నకిలీ జీఎస్టీ బిల్లులను ఎలా గుర్తించాలి?
కొంత మంది వ్యాపారులు నకిలీ జీఎస్టీ బిల్లులు ఇచ్చి వినియోగదారులను మోసగిస్తున్నారు. కనుక ఫేక్ జీఎస్టీ బిల్లులను ఎలా గుర్తించాలి? దాని గురించి అధికారులకు ఎలా రిపోర్ట్ చేయాలి? అనే విషయాలను తెలుసుకుందాం.
Translate this News: