చైనా రాజధాని బీజింగ్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 11 మంది మరణించగా, పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు సమాచారం. చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ ప్రకారం, వరదలలో 27 మంది అదృశ్యమయ్యారని పేర్కొంది. పశ్చిమ బీజింగ్లోని మెంటౌగౌ జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ఇద్దరు మరణించారు. బీజింగ్లోని మరో మారుమూల జిల్లా అయిన మెంటౌగౌలో ఆదివారం నుంచి దశాబ్దంలో ఎన్నడూ లేనంత భారీ వర్షం కురుస్తోంది.
పూర్తిగా చదవండి..చైనాలో దంచికొడుతున్న వానలు..రెడ్ అలర్ట్ జారీ…!!
చైనాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షం కారణంగా ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. రానున్న రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Translate this News: