TS Rains: తెలంగాణలో భారీ వర్షం.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.! తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. రాళ్ల వాన పడడంతో జనం భయంతో వణికిపోయారు. సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ తోపాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. By Jyoshna Sappogula 19 Mar 2024 in Latest News In Telugu వాతావరణం New Update షేర్ చేయండి Telangana Rains: తెలంగాణలో వడగండ్ల వానలు కురుస్తున్నాయి. సిద్దిపేట జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిస్తోంది. అరగంట సేపు రాళ్ల వాన పడడంతో జనం భయంతో వణికిపోయారు. ఆదిలాబాద్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. అకాలవర్షాలతో మిర్చి, టమాట పంటలు పూర్తిగా నాశనం అయ్యాయి. జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుముల, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విచాయి. #heavy-rains-in-telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి