Governor Tamili Sai: తప్పకుండా ఓటేయండి.. గవర్నర్ తమిళి సై సందేశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతం కావాలంటే ఓటు హక్కు కీలకమని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.

New Update
Governor Tamili Sai: తప్పకుండా ఓటేయండి.. గవర్నర్ తమిళి సై సందేశం

Governor Tamili Sai Soundararajan: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో అత్యావశ్యకమని, ఓటు హక్కుకు ఈ వ్యవస్థలో అమితమైన ప్రాధాన్యం ఉందని ఆమె సందేశాన్ని విడుదల చేశారు.

ఇది కూడా చదవండి: నవంబర్ 30న సెలవు ఇవాల్సిందే..ఈసీ హెచ్చరిక

ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ప్రజలు జాగరూకతతో, ఎలాంటి ప్రలోభాలకు లోనవకుండా, నిర్భయంగా ముందుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు