New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/sklm-7.jpg)
శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. గత ఐదేళ్లలో చుక్క నీరు కూడా అందని టెక్కలిపట్నం కాలువకు వంశధార నీటిని తీసుకువచ్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అక్రమాలకు పాల్పడటమే తప్పా చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు.