రామోజీరావుకు ఇంద్రకరణ్ రెడ్డి నివాళి

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామోజీరావు మరణం మీడియా రంగానికి, తెలుగు జాతికి తీరనిలోటన్నారు. ఆయన వెంట విజయ డైరీ మాజీ చైర్మన్ లోక భూమా రెడ్డి తదితరులు ఉన్నారు.

రామోజీరావుకు ఇంద్రకరణ్ రెడ్డి నివాళి
New Update
#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe