Ongole: ఉమ్మడి ప్రకాశం జిల్లా గుండాయపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వేధింపులతో ఓ వ్యక్తి బలవన్మరణం చెందినట్లు తెలుస్తోంది. మృతుడు సురేష్ తెట్టు వద్దగల వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ సెక్యూరిటీ గా పనిచేస్తున్నాడు. గుడ్లూరు SI వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సురేష్ రాసిన సూసైట్ నోట్ వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Ongole: SI వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య..!
ఉమ్మడి ప్రకాశం జిల్లా గుండాయపాలెంలో పోలీసుల వేధింపులతో ఓ వ్యక్తి బలవన్మరణం చెందినట్లు తెలుస్తోంది. గుడ్లూరు SI వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సురేష్ ( మృతుడు) సూసైట్ నోట్ రాశారు. దీంతో, మృతుని కుటుంబసభ్యులు పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Translate this News: