AP: గిరిజన గ్రామాలకు తప్పని వరద కష్టాలు..నిలిచిపోయిన రాకపోకలు..! అల్లూరు జిల్లా అరకులోయలో బీకర వానలకు ఏఓబి అతలాకుతలమవుతోంది. అనంతగిరి, డుంబ్రిగుడ మండలంలోని వాగులు పొంగి ప్రహహిస్తూ ఉండటంతో గిరిజన గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. దీంతో తప్పనిసరి పనులపై వెళ్తోన్న గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. By Jyoshna Sappogula 26 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update Follow Us షేర్ చేయండి Your browser does not support the video tag. #vishakaమా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండిఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertismentతాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి