Ananthapuram: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వీరజిన్నయ్య పల్లిలో విషాదం చోటుచేసుకుంది. బీకాం చదువుతున్న విద్యార్థి విష్ణువర్ధన్ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. విష్ణువర్ధన్ తండ్రి రాజేష్ మద్యానికి బానిసై కుటుంబ బాధ్యతలు పట్టించుకునే వాడు కాదు. తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు.
పూర్తిగా చదవండి..Crime: మద్యానికి బానిసైన తండ్రి.. మనస్థాపానికి గురైన కొడుకు ఏం చేశాడంటే?
అనంతపురం జిల్లా వీరజిన్నయ్య పల్లిలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి మద్యానికి బానిసవడంతో మనస్తాపానికి గురైన కుమారుడు బలవన్మరణం చెందాడు . బీకాం చదువుతున్న విద్యార్థి విష్ణువర్ధన్ (19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Translate this News: