/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/raghu-raju-1-1.jpg)
MLC Indukuri Raghu Raju : వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు పడింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రఘురాజు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించడంతో.. ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రఘురాజుపై అనర్హత వేటు వేస్తూ మండలి ఛైర్మన్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, మండలి ఛైర్మన్ నోటీసులకు రఘురాజు స్పందించ లేదని తెలుస్తోంది.