కానిస్టేబుల్‌తో SI రాసలీలలు.. కాల్ రికార్డింగ్ వైరల్ !

నల్గొండ జిల్లాలో టాస్క్ ఫోర్స్ ఎస్సై మహేందర్ వివాహేతర సంబంధం పెట్టుకొని అడ్డంగా దొరికిపోయాడు. కొన్నాళ్లుగా ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ వసంతతో మహేందర్ ఎఫైర్‌ సాగిస్తున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో భర్త మహేందర్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

New Update

నల్గొండలో టాస్క్ ఫోర్స్ ఎస్సై రాసలీలలు.. 

నల్గొండ జిల్లాలో మహేందర్ అనే వ్యక్తి టాస్క్ ఫోర్స్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మహేందర్ కొన్ని రోజులుగా ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ వసంతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు. విషయం తెలుసుకున్న భార్య మహేందర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.  భర్త విషయంలో కానిస్టేబుల్ వసంతను  వారించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కాల్ రికార్డింగ్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరోవైపు భర్త పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ పట్టించుకోకపోవడంతో  RTVని ఆశ్రయించింది.  కానిస్టేబుల్‌ మోజులో పడి తనను, ఇద్దరు పిల్లల్ని  రోడ్డున పడేశాడని ఎస్సై భార్య ఆవేదన వ్యక్తం చేసింది. 

Also Read: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు