జిట్టా బాలకృష్ణారెడ్డికి కాంగ్రెస్ నేతల పరామర్శ

తీవ్ర అనారోగ్యానికి గురై సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణ రెడ్డిని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈ రోజు పరామర్శించారు. జిట్టా కుటుంబ సభ్యులు, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జిట్టా బాలకృష్ణారెడ్డికి కాంగ్రెస్ నేతల పరామర్శ
New Update
#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe