Triptii Dimri: దయచేసి ఈ పుకార్లు ఆపండి.. నేను అలా చేయలేదు..!

త్రిప్తి ఇటీవలే జైపూర్‌లో నిర్వహించిన మహిళా పారిశ్రామిక వేత్తలు సదస్సుకు హాజరయ్యేందుకు నిర్వాహకులతో డబ్బులు తీసుకొని.. ఆ తర్వాత హాజరు కాలేదని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. దీని పై త్రిప్తి స్పందిస్తూ.. దీంట్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది.

New Update
Triptii Dimri

Triptii Dimri

Advertisment
Advertisment
తాజా కథనాలు