పెళ్లి తర్వాత అప్పుడే నాగచైతన్య, శోభిత.. ఫొటోలు వైరల్

పెళ్ళైన తర్వాత నాగచైతన్య, శోభిత జంట మొదటి సారి ఓ రెస్పెషన్ పార్టీలో మెరిశారు. ప్రముఖ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ నిశ్చితార్దానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో శోభిత లుక్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు