పెళ్లి తర్వాత 'బేబీ జాన్' తో బిజీ.. సోషల్ మీడియాలో కీర్తి ఫొటోలు! పెళ్ళై వారం రోజులు కూడా కాకముందే తన నెక్స్ట్ మూవీ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయింది టాలీవుడ్ మహానటి కీర్తిసురేష్. ఇందుకు సంబంధించిన ఫొటోలను కీర్తి సోషల్ మీడియాలో షేర్ చేసింది. By Archana 21 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 వరుణ్ ధావన్, కీర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బేబీ జాన్'. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. Image Credits: Keerthy Suresh/Instagram 2/8 ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి మూవీ టీమ్ తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది. Image Credits: Keerthy Suresh/Instagram 3/8 కీర్తి, వరుణ్ ధావన్, డైరెక్టర్ 'ది కపిల్' షోలో పాల్గొన్నారు. Image Credits: Keerthy Suresh/Instagram 4/8 హీరోయిన్స్ కీర్తి, వామికా తో ఫొటోకు ఫోజులిచ్చిన వరుణ్ ధావన్ Image Credits: Keerthy Suresh/Instagram 5/8 కీర్తి మెడలో మంగళసూత్రంతో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Image Credits: Keerthy Suresh/Instagram 6/8 పెళ్లైన నాలుగు రోజులకే ఇలా మూవీ ప్రమోషన్స్ లో కనిపించడం విశేషం. Image Credits: Keerthy Suresh/Instagram 7/8 ఇది చూసిన నెటిజన్లు సినిమా పట్ల మహానటి డెడికేషన్ వేరే లెవెల్ అయ్యా..' అంటూ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. Image Credits: Keerthy Suresh/Instagram 8/8 కీర్తి డిసెంబర్ 12 న తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని వివాహం చేసుకుంది. హిందీ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. Image Credits: Keerthy Suresh/Instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి