/rtv/media/media_files/priyanka-3.jpg)
నటి ప్రియాంక ఇటీవలే నేచురల్ స్టార్ నాని సరసన 'సరిపోదా శనివారం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాలో నటిస్తోంది. Image Credits: Priyanka Mohan/Instagram
/rtv/media/media_files/priyanka-4.jpg)
అయితే ఇటీవలే ప్రియాంక అరుళ్ మోహన్, జయం రవి పెళ్లి చేసుకున్నట్లు.. నెట్టింట ఫొటోలు తెగ వైరలయ్యాయి. దీని పై ప్రియాంక క్లారిటీ ఇచ్చింది. ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అసలు విషయం బయటపెట్టింది. Image Credits: Priyanka Mohan/Instagram
/rtv/media/media_files/priyanka-1.jpg)
తమిళ నటుడు జయం రవితో ఆమె ‘బ్రదర్’ అనే సినిమా చేస్తున్న నేపథ్యంలో.. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పూల దండదు పూలదండలు వేసుకొని ఫోటో దిగినట్లు ప్రియాంక తెలిపింది. కానీ సోషల్ మీడియాలో తనకు పెళ్లయింది అంటూ వచ్చిన కథనాలు చూసి షాకయ్యానని చెప్పింది. Image Credits: Priyanka Mohan/Instagram
/rtv/media/media_files/priyanka-7.jpg)
ఆ ఫొటో చూసి నిజమని నమ్మిన చాలా మంది ఇండస్ట్రీ మిత్రులు తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారని. ఆ సమయంలో అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. అది కేవలం సినిమా స్టిల్ మాత్రమేనని చెప్పాల్సి వచ్చిందని.. ఇలాంటి ఫొటో రిలీజ్ చేసినందుకు టీమ్ పై కోపం వచ్చిందని క్లారిటీ ఇచ్చింది నటి. Image Credits: Priyanka Mohan/Instagram
/rtv/media/media_files/priyanka-8.jpg)
ప్రియాంక తమిళం, తెలుగు చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. 2019 లో 'ఓంద్ కథే హెల్లా' అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అదే సంవత్సరంలో నాని సరసన 'గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. Image Credits: Priyanka Mohan/Instagram
/rtv/media/media_files/priyanka-2.jpg)
ఆ తర్వాత తమిళంలో డాక్టర్, డాన్, ఎతర్క్కుం తునింధవన్ వంటి సినిమాల్లో ఫీమేల్ లీడ్ గా నటించింది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. Image Credits: Priyanka Mohan/Instagram