Chandrababu: రాజమండ్రి జైలులో ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల పాటు చంద్రబాబు కస్టడీ విచారణ ముగియడంతో చంద్రబాబును వర్చువల్ విధానంలో జడ్జి ముందు అధికారులు ప్రవేశపెట్టారు. కోర్ట్ ఆదేశాలు అమలు చేసారా? ఇంటి ఆహరం ఇచ్చారా? మీ మీద థర్డ్ డిగ్రీ లాంటి ఏమైనా చేసారా అని జడ్జి అడిగారు. అనంతరం రిమాండ్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..Chandrababu: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
రాజమండ్రి జైలులో ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల పాటు చంద్రబాబు కస్టడీ విచారణ ముగియడంతో చంద్రబాబును వర్చువల్ విధానంలో జడ్జి ముందు అధికారులు ప్రవేశపెట్టారు.

Translate this News: