Chhattisgarh Naxal Blast: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పంజా విసిరారు. మొన్నటి ఎన్కౌంటర్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజాపూర్ జిల్లాలో ఐఈడీ బ్లాస్ట్ చేశారు. బస్తర్ లోక్సభ స్థానానికి పోలింగ్ జరుగుతుంటగా ఘటన చోటుచేసుకుంది. దాడిలో CRPF అధికారి గాయపడ్డారు. వెంటనే మెరుగైన చికిత్స కోసం హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు.
పూర్తిగా చదవండి..Maoist: పంజా విసిరిన మావోయిస్టులు..మొన్నటి ఎన్కౌంటర్కు స్ట్రాంగ్ కౌంటర్..!
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పంజా విసిరారు. మొన్నటి ఎన్కౌంటర్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజాపూర్ జిల్లాలో ఐఈడీ బ్లాస్ట్ చేశారు. బస్తర్ లోక్సభ స్థానానికి పోలింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో CRPF అధికారి గాయపడ్డారు.
Translate this News: