New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Land-Scams-in-jagan-Government-.jpg)
తాజా కథనాలు
అమరావతి, పోలవరం, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు నేడు మరో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలు, సహజవనరుల దోపిడీపై ఆయన శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి.