Cauvery Water Dispute: కావేరీ నదీ జలాల విషయంలో కర్ణాటక (Karnataka), తమిళనాడు (Tamilnadu) మధ్య వివాదం ఆగడం లేదు. కావేరీ నదీ జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ అనుకూల సంఘాలు, రైతు సంఘాలు శుక్రవారం కర్ణాటక బంద్కు (Karnataka Bandh) పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణాదిలో జనజీవనం స్తంభించిపోయింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్ను మూసివేశారు. 44 విమానాలు రద్దయ్యాయి.
పూర్తిగా చదవండి..Cauvery Issue : కర్నాటకలో బంద్ ప్రభావం..పాఠశాలలు మూసివేత, 44 విమానాలు రద్దు..!!
కావేరీ జలాల వివాదంపై కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం రగులుతూనే ఉంది. తమిళనాడుకు కావేరీ నదీ జలాలు ఇవ్వడంపై కన్నడ మద్దతుదారులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కర్నాటకలో లాక్డౌన్ కారణంగా పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, విమానాశ్రయాలు సహా అన్నీ మూతపడ్డాయి.
Translate this News: