Srirama Sharma: ప్రకృతి జోలికి వెళ్తే పతనం తప్పదు.. అందుకే జగన్ కు శాపం తగిలింది : శ్రీరామ శర్మ

ప్రకృతి జోలికి వెళ్తే పతనం తప్పదన్నారు పురాణ, ఇతిహాస విశ్లేషకులు భాస్కర్ భట్ల శ్రీరామ శర్మ. జగన్ నియంత పాలనే తనకు శాపంగా మారి ఓడిపోయేలా చేసిందన్నారు. గౌరవ సభ కౌరవ సభగా మారినప్పుడే పతనం ప్రారంభమైందన్నారు.

Srirama Sharma: ప్రకృతి జోలికి వెళ్తే పతనం తప్పదు.. అందుకే జగన్ కు శాపం తగిలింది : శ్రీరామ శర్మ
New Update

Also read: ప్రతి మంగళవారం ఇలా అవకాశం ఇవ్వండి.. టీటీడీలో కాంగ్రెస్ నేతల ఆందోళన..!

తన నియంత పాలనే జగన్ కు శాపంగా మారి ఓడిపోయేలా చేసిందన్నారు. గౌరవ సభ కౌరవ సభగా మారినప్పుడే పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ఇప్పట్లో ఆయన్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

#bhaskar-bhatla-srirama-sharma
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe